ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సును ఢీకొన్న కారు : తమిళనాడువాసి మృతి

ABN, First Publish Date - 2021-10-18T06:34:32+05:30

బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం నారాయణవనం మండలం వెత్తలతడుకు దగ్గర జరిగింది.

ప్రమాదంలో మృతి చెందిన పాండియన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరొకరికి తీవ్రగాయాలు

నారాయణవనం, అక్టోబరు 17: బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం నారాయణవనం మండలం వెత్తలతడుకు దగ్గర జరిగింది. నారాయణవనం ఎస్‌ఐ ప్రియాంక కథనం మేరకు.. తమిళనాడులోని పొన్నేరుకు చెందిన మురుగన్‌(40)  డ్రైవర్‌ పాండియన్‌(48)తో కలసి కారులో  తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యలో జోరు వర్షం కారణంగా వెత్తలతడుకు వద్ద కారు అదుపుతప్పి  తిరుపతి నుంచి సత్యవేడు వైపు వెళుతున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాండియన్‌ను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందగా, మురుగన్‌ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-10-18T06:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising