ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

214కు చేరిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ABN, First Publish Date - 2021-06-17T07:17:50+05:30

తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య బుధవారం 214కు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, జూన్‌ 16: తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య బుధవారం 214కు చేరింది. స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 136 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే రుయాలో మరో 78 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చాపకింద నీరులా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-06-17T07:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising