ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాలయానికి టీటీడీ రూ.100కోట్లు కేటాయించాలి: బీజేపీ నేత

ABN, First Publish Date - 2021-02-27T15:11:06+05:30

అయోధ్య రామాలయ నిర్మాణానికి టీటీడీ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: అయోధ్య రామాలయ నిర్మాణానికి టీటీడీ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా ప్రజలందరూ విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఈరోజు జరిగే పాలకమండలి సమావేశంలో టీటీడీ ఈ మేరకు తీర్మానం చేయాలని భానుప్రకాష్‌రెడ్డి కోరారు. 

Updated Date - 2021-02-27T15:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising