ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2021-09-03T07:18:37+05:30

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని రైతులకు రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ బీఎంకే రెడ్డి సూచించారు.

రైతులకు సూచనలిస్తున్న వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తవణంపల్లె, సెప్టెంబరు 2: పుంగనూరు జాతి ఆవులను, నాటు కోళ్లను పరిరక్షించుకుని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని రైతులకు రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ బీఎంకే రెడ్డి సూచించారు. గురువారం తవణంపల్లె మండలంలోని అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రంలో పుంగనూరు ఆవులు, నాటు కోళ్ల పెంపకంపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వర్లు, డీడీలు ప్రభాకర్‌, అషిప్‌, ఏడీ పద్మావతి, పశువైద్యాధికారి పల్లవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T07:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising