ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసరమ్యం... అష్టావధానం

ABN, First Publish Date - 2021-11-08T06:06:17+05:30

ముక్కంటి కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా జరిగిన అష్టావధానం ఆద్యంతం రసరమ్యంగా సాగింది.

కార్యక్రమంలో పాల్గొన్న నాగఫణిశర్మ, ప్రముఖులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, నవంబరు 7: ముక్కంటి కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ బ్రహ్మగుడి ఆవరణలో జరిగిన అష్టావధానం ఆద్యంతం రసరమ్యంగా సాగింది. ప్రముఖ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమ ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌ హాజరయ్యారు. అప్రస్తుత ప్రసంగం, ఆసువులు, సమస్యాపూరణం తదితర అంశాలతో సాగిన అష్టావధాన కార్యక్రమం సాహితీప్రియులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో ప్రముఖులు రంగి సత్యనారాయణ, కుందుర్తి నాగపల్లవి, మహికిరణ్‌శర్మ, రాణి సదాశివమూర్తి, రంగాచార్యులు, కల్లూరి కిషన్‌, కల్లూరి సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనారాయణ, దత్తాత్రేయశర్మ, శాస్త్రి, వీరాస్వామి, సినీగేయ రచయిత అనంతశ్రీరామ్‌, ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-08T06:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising