ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరుడ వారధికి మరో రూ.25 కోట్లు

ABN, First Publish Date - 2021-07-30T07:20:21+05:30

తిరుపతిలోని గరుడ వారధి పనుల ప్రగతిపై టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి గురువారం పరిపాలన భవనంలో మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు.

అధికారులతో సమీక్షిస్తున్న ఈవో జవహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో విడతగా కేటాయించిన టీటీడీ 


తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని గరుడ వారధి పనుల ప్రగతిపై టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి గురువారం పరిపాలన భవనంలో మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. టీటీడీ వాటాలో భాగంగా రెండోవిడతగా రూ.25 కోట్లను కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టీటీడీ రూ50 కోట్లు విడుదల చేసినట్టయింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి నంది సర్కిల్‌ వరకు వారధి పనులు పూర్తికావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని కమిషనర్‌ గిరీష చెప్పారు. ఈ సమావేశంలో స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్‌ఈ మోహన్‌, ఎంఈ చంద్రశేఖర్‌, టీటీడీ ఎఫ్‌అండ్‌సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T07:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising