ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అళ్వార్‌ ట్యాంకులో పడి పారిశుధ్య కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:20:31+05:30

తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంకులో ఓ పారిశుధ్య కార్మికుడి మృతదేహాన్ని శుక్రవారం సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంకులో ఓ పారిశుధ్య కార్మికుడి మృతదేహాన్ని శుక్రవారం సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులకు మెడలో ఓ గుర్తింపు కార్డు లభించింది. అందులో ఆర్వీ గ్రూప్‌ సంస్థలో హౌస్‌కీపింగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్న బి.రామూర్తిగా వివరాలున్నాయి. అతడు ఆళ్వార్‌ ట్యాంక్‌లో పడి ఎలా, ఎందుకు చనిపోయాడనే విషయాలపై టూటౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising