ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ సిటీ ఛైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-10-21T07:07:09+05:30

తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ రాష్ట్ర అధికారప్రతినిధి నారమల్లి పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ రాష్ట్ర అధికారప్రతినిధి నారమల్లి పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయరు శిరీష, కమిషనరు గిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, ఇతర వైసీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వంద స్మార్ట్‌ సిటీల్లో తిరుపతి మొదటి స్థానంలో నిలిపేలా కృషిచేస్తామని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-10-21T07:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising