ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిందని ఓ మహిళ అత్మహత్య

ABN, First Publish Date - 2021-05-06T05:42:17+05:30

కరోనా సోకిందని తెలిసి ఓ మహిళ ఉరేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంకొండ హరిజనవాడలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంకొండ, మే 5: కరోనా సోకిందని తెలిసి ఓ మహిళ ఉరేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంకొండ హరిజనవాడలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. కలకడ మండలం నడిమిచెర్ల పంచాయితీ మొటుకు హరిజనవాడకు చెందిన వెంకటలక్ష్మి(65), కృష్ణయ్య దంపతులు కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం గుర్రంకొండ హరిజనవాడలో నివాసముంటున్న కుమార్తె ఇంటికి వచ్చారు. దీంతో వెంకటలక్ష్మికి జ్వరం వచ్చింది. నాలుగు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించగా మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకొని అత్మహత్య చేసుకొంది. 

Updated Date - 2021-05-06T05:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising