ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల పంపిణీ 86 శాతమే..!

ABN, First Publish Date - 2021-08-03T06:48:26+05:30

సోమవారం నాటికి 4,38,846 మందికి (86.89 శాతం) మాత్రమే పింఛన్లను పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన సామాజిక పింఛన్లను అందిస్తామంటున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోంది. ఈనెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల సొమ్ము సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయిలో అందకపోవడంతో తొలి రోజు పంపిణీ కేవలం 78 శాతంగా జరిగింది. సోమవారం కూడా ఆశించిన స్థాయిలో పంపిణీ జరగలేదు. 5,05,061 మందికిగానూ సోమవారం నాటికి 4,38,846 మందికి (86.89 శాతం) మాత్రమే పంపిణీ చేశారు. సాధారణంగా ప్రతి నెలా తొలి రోజే 95 నుంచి 98 శాతం పింఛన్ల పంపిణీ జరిగి, జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేది. తొలి రోజు రాష్ట్రంలో 8వ స్థానంలో ఉండగా.. రెండోరోజు పదో స్థానానికి పడిపోయింది. 

Updated Date - 2021-08-03T06:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising