ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

624 రోజుల తర్వాత వరాహస్వామి దర్శనం

ABN, First Publish Date - 2021-12-05T06:54:50+05:30

దాదాపు 624 రోజుల తర్వాత తిరుమల వరాహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

వరాహస్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఆంధ్రజ్యోతి: దాదాపు 624 రోజుల తర్వాత తిరుమల వరాహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా కారణంగా గతేడాది మార్చి 20నుంచి శ్రీవారి దర్శనంతో పాటు పుష్కరిణి వద్దనున్న వరాహస్వామి దర్శనాన్ని కూడా రద్దు చేశారు. తరువాత విమాన గోపురానికి బంగారు పూత పూసి రాగి రేకులు అమర్చేందుకు గతేడాది డిసెంబరులో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించిన టీటీడీ అప్పట్లోనే ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి  నిత్య కైంకర్యాలు నిర్వహించింది.ఇటీవల విమాన గోపుర పనులు పూర్తి కావడంతో గత నెలాఖరులో జీర్ణోర్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2021-12-05T06:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising