ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు రూ.4.17 కోట్ల చెక్కు పంపిణీ

ABN, First Publish Date - 2021-10-27T07:08:04+05:30

రైతన్నల ఖాతాల్లోకి రూ.4.17 కోట్లను జమ చేస్తూ.. మెగా చెక్కును పంపిణీ చేశారు.

రైతులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 26: రైతన్నల లోగిళ్లలోకి దీపావళి కాంతులు ముందే వచ్చాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, యంత్ర సేవా పథకాల కింద రైతన్నల ఖాతాల్లోకి రూ.4.17 కోట్లను జమ చేస్తూ.. మెగా చెక్కును పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తాడేపల్లె క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, జేసీ రాజాబాబు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T07:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising