ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు ఎర్రస్మగ్లర్ల అరెస్టు

ABN, First Publish Date - 2021-06-15T05:27:57+05:30

టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడుల్లో నలుగురు ఎర్రదొంగలు పట్టుబడిన సంఘటన రేణిగుంట మండలంలో జరిగింది.

పట్టుబడిన స్మగ్లర్‌, దుంగలతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, జూన్‌ 14: టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడుల్లో నలుగురు ఎర్రదొంగలు పట్టుబడిన సంఘటన రేణిగుంట మండలంలో జరిగింది. ముందస్తు సమాచారంతో సోమవారం మండలంలోని కరకంబాడి వద్ద ఉన్న కుక్కలగుండం అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పరారవగా, దొడ్లమిట్లకు చెందిన నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 9 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది భాస్కర్‌, లింగాధర్‌, నరసింహారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T05:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising