ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

36 మంది కొవిడ్‌ బాధితుల డిశ్చార్జి

ABN, First Publish Date - 2021-08-30T07:06:06+05:30

తిరుపతిలోని స్విమ్స్‌, రుయాస్పత్రుల్లో కొవిడ్‌ నుంచి కోలుకున్న 38 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, ఆగస్టు 29: తిరుపతిలోని స్విమ్స్‌, రుయాస్పత్రుల్లో కొవిడ్‌ నుంచి కోలుకున్న 38 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో 15 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, మరో 130 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే 29 మంది బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. రుయాలో 21 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 122 మంది చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ భారతి తెలిపారు.

Updated Date - 2021-08-30T07:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising