ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

237 కరోనా కేసులు... ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-08-15T05:51:34+05:30

చిత్తూరు జిల్లాలో శుక్ర, శనివారం కొవిడ్‌ బారినపడి ముగ్గురు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 237 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు కొవిడ్‌ బారిన పడి మరణించారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 234871కి చేరగా మృతుల సంఖ్య 1794కు పెరిగింది. కాగా శనివారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 2550 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 29, శ్రీకాళహస్తిలో 25, చిత్తూరులో 24, పూతలపట్టులో 17, తిరుపతి రూరల్‌లో 15, పుత్తూరు, ఏర్పేడు మండలాల్లో 11 వంతున, యాదమరిలో 9, ఐరాల, కురబలకోట మండలాల్లో 8 చొప్పున, మదనపల్లె, జీడీనెల్లూరు మండలాల్లో 6 చొప్పున, పీలేరులో 5, రామచంద్రాపురం, శ్రీరంగరాజపురం, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 4 వంతున, నగరి, గంగవరం, పాకాల, పెనుమూరు, రేణిగుంట, రొంపిచెర్ల, తొట్టంబేడు మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, పలమనేరు, గుడిపాల, కలికిరి, నారాయణవనం, తంబళ్ళపల్లె మండలాల్లో 2 వంతున, బైరెడ్డిపల్లె, బీఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, కేవీబీపురం, కార్వేటినగరం, కుప్పం, ములకలచెరువు, నాగలాపురం, నిండ్ర, పాలసముద్రం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, పులిచెర్ల, సదుం, తవణంపల్లె, వడమాలపేట, వరదయ్యపాళ్యం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-08-15T05:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising