ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలకు 190 పశువులు మృతి

ABN, First Publish Date - 2021-11-26T06:44:17+05:30

భారీ వర్షాలకు 190 పశువులు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 25: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 190 పశువులు మృతి చెందాయి. వీటిల్లో 39 ఆవులు, 138 గొర్రెలు, ఒక ఎనుము, 12 ఎద్దులు ఉన్నాయని పశుసంవర్థక శాఖ అధికారుల లెక్కలు కట్టారు. కాగా.. మరో ఐదు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో పశుసంపదకు నష్టం వాటిళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశువుల యజమానులకు పశుసంవర్థ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.  

Updated Date - 2021-11-26T06:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising