ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 నుంచి వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-14T04:57:05+05:30

ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాలో వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, మే 13: ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాలో వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విత్తనాభివృద్ధి సంస్థ తగిన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-05-14T04:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising