ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1నుంచి రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం

ABN, First Publish Date - 2021-11-29T06:24:32+05:30

తిరుపతిలో డిసెంబరు ఒకటో తేదీనుంచి మూడ్రోజులపాటు రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కల్చరల్‌), నవంబరు 28: తిరుపతిలో డిసెంబరు ఒకటో తేదీనుంచి మూడ్రోజులపాటు రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ ఆహ్వాన కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, పాడిరైతుల సమస్యలపై చర్చిస్తారని పేర్కొంది. ముఖ్య అతిథిగా ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజన్‌ హాజరు కానుండగా, 500 మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేసింది. 

Updated Date - 2021-11-29T06:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising