ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం

ABN, First Publish Date - 2021-05-09T22:08:49+05:30

చిత్తూరు: జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. పాజిటీవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నారు. ఆస్పత్రికి వచ్చే కోవిడ్ బాధితులకు బెడ్లు లేక, ఆక్సిజన్ అందక.. ఆస్పత్రి ఆవరణ బయటే ప్రాణాలు వదులుతున్నారు. మదనపల్లి ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిత్యం 10 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. కొండయ్యపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర అనే వృద్ధుడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. అయితే కాసేపటికే భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. కళ్లముందే తన భర్త మృతి చెందడంతో ఆమె భోరున విలపించింది.

Updated Date - 2021-05-09T22:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising