ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: వేణుగోపాలస్వామి ఆలయంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2021-08-29T13:42:51+05:30

కార్వేటినగరం మండలం వేణుగోపాలస్వామి ఆలయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ప్రసాదాల వ్యవహారంపై టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కార్వేటినగరం మండలం వేణుగోపాలస్వామి ఆలయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ప్రసాదాల వ్యవహారంపై టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్కువ మొత్తంలో వడలు, జీలేబీలు వంటి ప్రసాదాలను చేయించి విక్రయించడానికి టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రయత్నిస్తున్నారని సెక్యూరిటీ గార్డు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం తలెత్తింది. ఈ విషయం ఆలయ అధికారులు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-08-29T13:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising