ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-03-07T14:50:17+05:30

చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పీలేరు మండలం ఎంసీపాలెం దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్వర్‌రెడ్డి (44)ని దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతుడు కలికిరి మండలం నాయనిచెరువుపల్లి వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-07T14:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising