ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ఆందోళన ప్రారంభమైంది: చినజీయర్ స్వామి

ABN, First Publish Date - 2021-02-26T04:20:45+05:30

మళ్లీ ఆందోళన ప్రారంభమైంది: చినజీయర్ స్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కరోనా మళ్లీ ప్రబలుతోందనే ఆందోళన ప్రారంభమైందని చినజీయర్‌స్వామి అన్నారు. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలతో టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి నివేదిక అందించనున్నామని చినజీయర్ స్వామి తెలిపారు. 

Updated Date - 2021-02-26T04:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising