ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?: చినరాజప్ప

ABN, First Publish Date - 2021-09-09T15:49:24+05:30

లోకేష్ పర్యటన అడ్డుకోవడానికి, టీడీపీ నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై చినరాజప్ప మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన అడ్డుకోవడం, టీడీపీ నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. గొళ్లపాడులో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడం అన్యాయమన్నారు. వైఎస్‌ వర్థంతికి లేని కరోనా నిబంధనలు... బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా? అని నిలదీశారు. అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే నారా లోకేష్‌ను అడ్డుకోవాలని చూడడం సరికాదని చినరాజప్ప అన్నారు. 

Updated Date - 2021-09-09T15:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising