ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ప్రచారంలో జెండాలు మోసిన బాలలు

ABN, First Publish Date - 2021-11-11T01:32:11+05:30

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు బుధవారం బాలలతో వైపీపీ జెండాలు మోయించటం కలకలం రేపుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు బుధవారం బాలలతో వైపీపీ జెండాలు మోయించటం కలకలం రేపుతుంది. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాక్షిగా ప్రచారంలో పిల్లలు జెండాలను తిప్పుతూ పాల్గొన్నారు. స్థానిక వాసవీ మార్కెట్‌ వీధిలో మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్ధి రంగాపురం రాఘవేంద్ర, పట్టణ వైసీపీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్‌లతో కలిసి ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. పిల్లలో జెండాలు మోయించడం విమర్శలకు దారితీసింది.

Updated Date - 2021-11-11T01:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising