ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

ABN, First Publish Date - 2021-06-19T04:26:53+05:30

సంచలనం సృష్టంచిన ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సంచలనం  సృష్టించిన ఎక్స్‌ప్రెస్  టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాకేష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేవేసింది. అభియోగాలు నమోదు చేసి, కేసు విచారణ వేగంగా పూర్తి చేయాలని ట్రయిల్ కోర్టుకు స్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్‌షాతో కూడిన ధర్మాసనం సూచించింది.

Updated Date - 2021-06-19T04:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising