ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాతీర్పుకు సమాధి కట్టిన వైసీపీ: వెంకటరాజు

ABN, First Publish Date - 2021-03-05T09:37:45+05:30

ప్రజల మద్దతు లేకుండా 570 మున్సిపల్‌ వార్డులు ఏకగ్రీవమయ్యాయని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రజల మద్దతు లేకుండా 570 మున్సిపల్‌ వార్డులు ఏకగ్రీవమయ్యాయని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పుకు సమాధి కట్టి, ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలతో చేసుకున్న ఏకగ్రీవాలకు ప్రజా మద్దతు ఉంటుందా అని గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-05T09:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising