ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబుకు నోటీసులిచ్చేందుకు..హైదరాబాద్‌కు కర్నూలు పోలీసులు

ABN, First Publish Date - 2021-05-10T12:53:08+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కర్నూలు జిల్లా పోలీసు బృందం ఆదివారం హైదరాబాద్‌ వెళ్లింది. ఎన్‌440కే స్ర్టెయిన్‌ కొవిడ్‌ వైరస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి 10 గంటల వరకు ఇవ్వని వైనం

కర్నూలు, మే 9: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కర్నూలు జిల్లా పోలీసు బృందం ఆదివారం హైదరాబాద్‌ వెళ్లింది. ఎన్‌440కే స్ర్టెయిన్‌ కొవిడ్‌ వైరస్‌ కర్నూలులో ఉందని చెప్పి చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేశారని సుబ్బయ్య అనే న్యాయవాది వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆయనకు సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలోని ఓ బృందం హైదరాబాద్‌ చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయమై సీఐని ఫోన్‌లో సంప్రదించగా.. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామని బదులిచ్చారు.

Updated Date - 2021-05-10T12:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising