ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాను విజయం దేశానికి గర్వకారణం

ABN, First Publish Date - 2021-07-25T07:40:33+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజు భారతదేశానికి రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అభినందనలు


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజు భారతదేశానికి రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత, మళ్లీ 20 ఏళ్లకు ఒలింపిక్స్‌ పతకం సాధించిన మహిళగా చాను చరిత్ర సృష్టించారన్నారు.  దేశానికి పతకాల సాధనలో శక్తివంతమైన ప్రారంభాన్ని ఇచ్చారని వారు వేర్వేరు ప్రకటనల్లో ప్రశంసించారు.

Updated Date - 2021-07-25T07:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising