ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలి

ABN, First Publish Date - 2021-05-08T08:42:49+05:30

రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు: సజ్జల


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దుష్ప్రచారం వల్లే తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు క్వారంటైన్‌ ఆంక్షలు విధించాయని ఆరోపించారు. మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా సోషల్‌ మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తుంటే వారిని దండించే రాజకీయానుభవం, వయసు, బాధ్యతాయుత ప్రతిపక్ష నేత హోదా కలిగిన ఆయన.. చిల్లర రాజకీయాలకు పాల్పడితే ఏం చేయాలో.. ఎలా దండించాలో..ఏశిక్ష విధించాలో రాష్ట్రంలోని పౌర సమాజం, మేధావులు, ప్రజలు ఆలోచించాలని కోరారు. 

Updated Date - 2021-05-08T08:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising