ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పం ఘటనపై చంద్రబాబు విచారం

ABN, First Publish Date - 2021-05-07T09:55:46+05:30

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరోనా రోగి మరణించిన సంఘటనపై ఓ ప్రకటనలో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు స్థానికంగా కరోనా చికిత్సకు వైద్యం లభ్యం కాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరోనా రోగి మరణించిన సంఘటనపై ఓ ప్రకటనలో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు స్థానికంగా కరోనా చికిత్సకు వైద్యం లభ్యం కాక ప్రాణాలు కాపాడుకొనేందుకు బెంగళూరు బయలుదేరారని, కాని ఇంతలోనే ఊపిరి అందక కుప్పం రైల్వే స్టేషన్‌లోనే చనిపోయారని ఆయన చెప్పారు. చంద్రశేఖర్‌ సోదరుడిని ఆయన ఫోన్లో పరామర్శించి ఈ ఘటనపై సానుభూతిని వ్యక్తం చేశారు. సకాలంలో పడకలు దొరక్క... ఆక్సిజన్‌ లభ్యం కాక సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితికి ఇది దర్పణం పడుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలని చంద్రబాబు అన్నారు. 

Updated Date - 2021-05-07T09:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising