ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశం

ABN, First Publish Date - 2021-12-22T23:50:31+05:30

వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను టీడీపీ ప్రకటించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నాని ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను టీడీపీ ప్రకటించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నాని ఎన్నుకున్నారు. విశాఖ సౌత్ ఇన్‌చార్జ్‌గా గండి బాబ్జీ, మాచర్ల ఇన్‌చార్జ్‌గా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఎంపిక చేశారు. విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జ్ పదవిని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆశించారు. అయితే బుద్దా, నాగుల్ మీరాకు ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు. డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.

Updated Date - 2021-12-22T23:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising