ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2021-09-17T15:06:27+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. 81 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమేనన్నారు. బోర్డులో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగినవారు ఉన్నారన్నారు. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే బోర్డు ఏర్పాటు చేసినట్లు విమర్శించారు. రెండేళ్లలో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, బోర్డు రద్దు చెయ్యాలని చంద్రబాబు ఆ లేఖలో సూచించారు.

Updated Date - 2021-09-17T15:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising