ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిక్కారెడ్డికి పోలీసు భద్రత కల్పించాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-12T16:58:25+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డికి పోలీసు భద్రత కల్పించాలని, వైసీపీ నేతల దౌర్జన్యాలను అరికట్టాలని డీజీపీని కోరారు. జాతరకు వెళ్లిన తిక్కారెడ్డిపై దాడికి పూనుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మరో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నా.. డీజీపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను.. పరిరక్షించేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-12T16:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising