ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

ABN, First Publish Date - 2021-10-09T01:19:51+05:30

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంపదనంతా కుక్కలపాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంపదనంతా కుక్కలపాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేస్తున్న పోలీసులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండేళ్లలో ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం ప్రపంచంలో లేదని దుయ్యబట్టారు. పిచ్చి తుగ్లక్‌ను ఇప్పుడు పిచ్చి జగన్ రూపంలో చూస్తున్నామని చెప్పారు. తుగ్లక్ జుట్టుపై పన్ను వేస్తే.. జగన్ రెడ్డి చెత్తపై పన్ను వేస్తున్నారని ధ్వజమెత్తారు. అఫ్ఘానిస్థాన్ నుంచి నేరుగా తాడేపల్లికి డ్రగ్స్ వస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రానికి జరగరాని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-09T01:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising