ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు

ABN, First Publish Date - 2021-10-25T14:43:00+05:30

నేటి మధ్యాహ్నం 12.30కి టీడీపీ అధినేత చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12.30కి చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరనుంది. రాష్ట్రపతికి రాష్ట్రంలో పరిస్థితిని చంద్రబాబు వివరించనున్నారు. టీడీపీ కార్యాలయ విధ్వంస ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక అందించారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ టీడీపీ నేతలు కోరారు. మరికొందరు కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.  


Updated Date - 2021-10-25T14:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising