ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయి: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-24T21:15:04+05:30

కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మురళీ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని చెప్పారు. ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసి కొట్టడమే కాకుండా.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రశ్నించేవారు కనబడకూడదా? రాష్ట్రం మీ జాగీరా? అని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్ట్‌ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-24T21:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising