ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష నేతలకు పర్యటించే హక్కులేదా: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-07-10T00:57:12+05:30

రౌతులపూడిలో టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రౌతులపూడిలో టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మానవహక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపితే భయం దేనికన్నారు. పంచభూతాలను వైసీపీ నేతలు అడ్డంగా దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాలన్నారు. అప్పటివరకు విశాఖ మన్యంలో తవ్వకాలను నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

Updated Date - 2021-07-10T00:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising