ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ సింధుకు చంద్రబాబు అభినందనలు

ABN, First Publish Date - 2021-08-02T00:55:33+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుధల,  అకుంఠిత దీక్షతో  విజయం సాధించిందని కొనియాడారు. సింధు గెలుపు దేశానికే గర్వకారణమని, యావత్ దేశం గర్వించ దగ్గ విషయమన్నారు.  ఈ తరం క్రీడాకారులకు పీవీ సింధు ఆదర్శంగా నిలుస్తుందని ప్రసంశించారు. సింధు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్ధాయికి ఎదగాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.


భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Updated Date - 2021-08-02T00:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising