ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం : చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-04T19:41:02+05:30

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య అన్నారు. అజాత శత్రువని.. కాంగ్రెస్‌కు రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారన్నారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. 15 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యదన్నారు. రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళమని కానీ ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఒక ఇష్యూ తీసుకుంటే దాన్ని సమర్ధవంతగా నిర్వహించేవారన్నారు. రోశయ్య ఒక వ్యక్తి కాదని.. ఒక వ్యవస్థ లాంటి వారన్నారు. రోశయ్య కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరని చంద్రబాబు పేర్కొన్నారు.


Updated Date - 2021-12-04T19:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising