ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో జరిగే నేరాలలో మూడోవంతు ఏపీలోనే: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-03-08T17:37:49+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో మహిళ దినోత్సవ సందేశం పోస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో మహిళ దినోత్సవ సందేశం పోస్టు చేశారు. సకల రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో జరిగే నేరాలలో మూడోవంతు ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతుంటే.. బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. అయినా పాలకుల తీరే అలా ఉందని ఇకమీదటైనా పరిస్థితి మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - 2021-03-08T17:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising