ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2021-10-08T02:56:33+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తూర్పూగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తూర్పూగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. టీడీపీ సరైన పార్టీ అని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులొచ్చాయని, వైసీపీలో గెలిచి వచ్చిన నాయకుడు నమ్మకంగా ఉంటాడనుకుంటే అలానే పోయాడని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T02:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising