ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN, First Publish Date - 2021-11-26T09:20:02+05:30

నేటి నుంచి వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గతవారం నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈనెల 26, 27, 28 తేదీల్లో వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు (ఎన్డీఎంఏ) కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నాయి. 26న చిత్తూరులో ఒక బృందం, 27న చిత్తూరులో ఒక బృందం, కడప జిల్లాలో మరో బృందం పర్యటించనున్నది. 28న నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటిస్తాయి. 29న కేంద్ర బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

Updated Date - 2021-11-26T09:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising