ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్

ABN, First Publish Date - 2021-08-02T04:44:47+05:30

ఏపీ ప్రభుత్వం కేంద్ర సీరియస్ అయింది. మద్యంపై రాబోయే ఆదాయాన్ని చూపి అప్పులు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించి.. వివరణ ఇవ్వాలని పేర్కొంది. మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం కేంద్ర సీరియస్ అయింది. మద్యంపై రాబోయే ఆదాయాన్ని చూపి అప్పులు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించి.. వివరణ ఇవ్వాలని పేర్కొంది. మద్యంపై రూ.15వేల కోట్ల ఆదాయానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నం, కార్పొరేషన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇది ఆర్టికల్ 293(3)కి విరుద్ధమని వెల్లడించింది. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపి, అప్పులు చేయడం ఆర్టికల్ 266(1)కి విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా విశాఖ కలెక్టరేట్ ఆస్తులతోపాటు పలు ప్రభుత్వ ఆస్తులను ఎలా తనఖా పెట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 


Updated Date - 2021-08-02T04:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising