ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-10-13T20:05:41+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని తప్పుబట్టారు. జగన్ సర్కార్ పావలా వడ్డీ పథకాలకు సున్నం పెట్టిందని తులసిరెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-10-13T20:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising