ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cell phonesను చోరీ చేస్తున్న నిందితుడు అరెస్టు

ABN, First Publish Date - 2021-11-27T12:32:34+05:30

రామభద్రపురం మండల కేంద్రంలోని గాంధీబొమ్మ జంక్షన్‌లో సాయి సెల్‌షాపులో ఈనెల 26న జరిగిన దొంగతనం కేసులో ఒక బాలుడిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ లెంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: రామభద్రపురం మండల కేంద్రంలోని గాంధీబొమ్మ జంక్షన్‌లో సాయి సెల్‌షాపులో ఈనెల 26న జరిగిన దొంగతనం కేసులో ఒక  బాలుడిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ లెంక అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మండల కేంద్రానికి చెందిన 17ఏళ్ల బాలుడిని అరెస్టుచేసి అతని వద్ద నుంచి చోరీకి గురైన సెల్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, మైక్రోఫోన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయనగరానికి చెందిన క్లూస్‌టీం ఇచ్చిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేయగలిగామన్నారు.  మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, మిగిలిన పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. 

Updated Date - 2021-11-27T12:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising