ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసు వేగవంతం

ABN, First Publish Date - 2021-06-11T21:54:56+05:30

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. వివేకా కేసులో అనుమానమున్న వారిని సీబీఐ ప్రశ్నిస్తోంది. రెండు  బృందాలుగా సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది. ఓ బృందం కడప సెంట్రల్ జైలు కేంద్రంగా, మరో  బృందం పులివెందులలో విచారణ చేపట్టనుంది. వివేకాకు సన్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్, సునీల్ సోదరులను పులివెందులలోని వారి నివాసాలకు వెళ్లి సీబీఐ విచారించనుంది.

Updated Date - 2021-06-11T21:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising