ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ చార్జ్‌షీట్‌

ABN, First Publish Date - 2021-09-14T02:47:49+05:30

గుంటూరులోని నలుగురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నలుగురు వ్యక్తులుపై కేసు నమోదు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరులోని నలుగురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నలుగురు వ్యక్తులుపై కేసు నమోదు చేసింది. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌, పట్టపు ఆదర్శ్‌రెడ్డి, లవనూరు సాంబశివారెడ్డిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. మొత్తం 16 మందిపై ఎఫ్‌ఐఆర్‌ సీబీఐ నమోదు చేసింది. ఇప్పటికే పలువురు వ్యక్తులపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Updated Date - 2021-09-14T02:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising