ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌పై సీబీఐ కేసు

ABN, First Publish Date - 2021-12-02T23:37:21+05:30

రాష్ట్రంలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, నంది గ్రెయిన్ డెరివేటివ్స్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, నంది గ్రెయిన్ డెరివేటివ్స్‌పై సీబీఐ కేసు నమోదయింది. కంపెనీ డైరెక్టర్లు సురేష్‌కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని  సీబీఐకి బీఓబీ ఫిర్యాదు చేసింది. కంపెనీ ప్రతినిధులు ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తమకు రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. 



Updated Date - 2021-12-02T23:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising