ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ, మీడియాపై కేసులను ఎత్తేయాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-17T09:27:53+05:30

‘‘కరోనాతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి కక్షపూరిత విధానాలు అవలంభిస్తున్నారు. తక్షణమే రఘురామకృష్టరాజుపైన,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనాతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి కక్షపూరిత విధానాలు అవలంభిస్తున్నారు. తక్షణమే రఘురామకృష్టరాజుపైన, మీడియా సంస్థలపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. ’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  ఏబీఎన్‌, టీవీ5 చానళ్లపై, మీడియా సంస్థలపై కూడా కేసులు పెట్టారని, కక్షపూరిత విధానాలు అవలంభించడానికి ఇది సరైన సమయం కాదన్నారు.

Updated Date - 2021-05-17T09:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising