ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్రకి సంఘీభావం తెలిపిన నేతలపై కేసులు

ABN, First Publish Date - 2021-12-05T00:20:43+05:30

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన టీడీపీ, బీజేపీ నేతలపై ప్రతి పీఎస్‌లోనూ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదంటూ 41 మందిపై కేసులను పోలీసులు నమోదు చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై 4 కేసులను నమోదు చేశారు. టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, అబ్దుల్‌అజీజ్, కురుగొండ్ల రామకృష్ణ, బీజేపీ నేత సత్యకుమార్ సహా 41 మందిపై కేసులు నమోదు అయ్యాయి. 



Updated Date - 2021-12-05T00:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising